
ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల నేతల భేటీ
తాజా వార్తలు
తెలంగాణ సీనియర్ వాటర్ పోలో జట్టుకు అనిరుధ్ ఎంపిక
భారత్లో అత్యాధునిక స్టీల్ ప్లాంట్కు రండి
నోవోస్టల్–ఎం చైర్మన్కు మంత్రి లోకేష్ ఆహ్వానం
అత్యంత పారదర్శకంగా మెగా డీఎస్సీ నిర్వహించాం:
హోంమంత్రి అనిత
తోతపూరి రైతులకు ప్రభుత్వం భరోసా
మంత్రి అచ్చెన్న
రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా అభివృద్ధి: ఎమ్మెల్యే ఏలూరి
ప్రజా సంక్షేమం–అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం
తెలంగాణలో జనసేన రాజకీయ పోరాటం: పవన్ కళ్యాణ్
ఓటరు జాబితా ప్రత్యేక సవరణపై సమన్వయంతో పనిచేయాలి
టీడీపీ శిక్షణ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఏలూరి
రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం:
మంత్రి తుమ్మల
గోదావరి పుష్కరాలు-2027కు భారీ ఏర్పాట్లు
సాంస్కృతిక వైభవం, ఆధ్యాత్మిక పర్యాటకానికి ప్రాధాన్యం – సీఎం చంద్రబాబు
సామాన్యులే పంచాయతీలకు పన్నులు కడుతున్నప్పుడు.. సంస్థలు ఎగవేస్తే ఎలా?
ఉద్దేశపూర్వకంగా పంచాయతీలకు పన్ను ఎగవేసే వారిని ఉపేక్షించం. పన్ను ఎగవేతల కారణంగా రాష్ట్ర ఆర్థిక మూలాలు దెబ్బతింటున్నాయి. పన్నులు సక్రమంగా చెల్లించి పంచాయతీల ఆర్థిక స్వావలంబనకు సహకరించాలి. పంచాయతీల పరిధిలో నిర్వహిస్తున్న సంస్థలపై సమగ్ర అధ్యయనం కోసం డీపీఓలతో ఎంపవర్డ్ కమిటీ ఏర్పాటు. పరిశ్రమలు, విద్యాసంస్థలు చెల్లిస్తున్న పన్నులపై రీ–అసెస్మెంట్ నిర్వహించాలి. పన్నులు సక్రమంగా వసూలు చేస్తే పంచాయతీల్లో సమస్యలు ఉండవు. పన్నుల వసూళ్లలో అవకతవకలను సహించం.
కడుపు మంటతోనే రాష్ట్రంలో వైసీపీ కుట్రలు
నంద్యాలలో వైఎస్ విగ్రహం ధ్వంసం చేసింది వైసీపీ కార్యకర్తే విద్వేషాలు రగిల్చేలా వైసీపీ వివాదాలు సృష్టిస్తోంది సంక్షేమంలో ప్రజా ప్రభుత్వానికి సాటి లేదు కూటమి వచ్చినప్పటి నుంచి రూ.65,887 కోట్ల మేర పెన్షన్ల పంపిణీ పీఎం సేతు ద్వారా ఏపీ యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ విశాఖ రైల్వే జోన్ తో రాష్ట్ర ప్రజల కల సాకారం తుని పేదల సేవలో కార్యక్రమంలో సీఎం చంద్రబాబు
ఆసియా క్రీడలు 2026 పతక పట్టిక: భారత్ 100 పతకాలు దాటింది
షూటింగ్, ఆర్చరీ ముందున్నాయి; అథ్లెటిక్స్ చేరుకుంటోంది
భారత ఫుట్బాల్లో నిశ్శబ్ద పునరుజ్జీవనం — ఏం మారింది
ISL రేటింగ్లు, AIFF సంస్కరణలు, U-17 పైప్లైన్
IPL 2026 ప్రివ్యూ: ఈ సీజన్లో గమనించాల్సిన 5 అంశాలు
కెప్టెన్సీ మార్పులు, కొత్త నిబంధనలు, ట్రేడ్ విండో విజేతలు
భారత్లో 5G: మీ ఫోన్ నిజంగా దాన్ని వాడుతోందా?
కవరేజ్ మ్యాప్, రియల్-వరల్డ్ స్పీడ్ టెస్ట్లు, ఎప్పుడు అప్గ్రేడ్ చేయాలి